Home » Maharashtra
మరో పార్టీ ఎమ్మెల్యే యోగేష్ కదమ్ స్పందిస్తూ 6,000 నుంచి 6,500 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయని, అయితే తాను పంపిన సమాధానాలు 16 మంది ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పడం గమనార్హం
పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలిపారు. ఉల్లిగడ్డను తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవన్నారు.
మృతుల్లో 12 మంది వయసు 50 ఏళ్లపైనే ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారని వివరించారు.
ఓ దేవాలయంలోకి ఉగ్రవాదులు మారణాయుధాలతో చొరబడ్డారు. భక్తుల తలకు తుపాకి గురి పెట్టి కదిలితే చంపేస్తాం అంటూ బెదిరించారు. అందరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దిక్కులు చూస్తు నిల్చుండిపోయారు. కానీ ఓ భక్తుడు మాత్రం ధైర్యం చేశాడు. తుపాకితో బెదిరి
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న కారణంగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.....
టమాట ధర పెరగడంతో దొంగలు వాటిపై దృష్టి పెట్టారు. టమాటా ట్రక్కుల డ్రైవర్లను బెదిరించి వాటిని దారి మళ్లించడం.. టమాటా తోటల్లో పంటను దోచుకోవడం చేస్తున్నారు. మహారాష్ట్రలో తన పొలంలో పంటను కాపాడుకోవడం కోసం రైతు సీసీ కెమెరా అమర్చుకున్నాడు.
సీఆర్సీఎస్ కార్యాలయం డిజిటల్ పోర్టల్ ప్రారంభం కోసం వచ్చిన అమిత్ షాను శరద్ పవార్ వర్గం ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఈరోజు పూణెలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి
దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. 2019లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేరిట ఓ రికార్డు ఉంది. 2019 హీరో ఏక్నాథ్ షిండే, కాగా ఇప్పుడు రెండో హీరో అజిత్ పవార్. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు
నువ్వెవరు నన్ను అడగటానికి అంటూ టీచర్ తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అంతే, ఇద్దరూ కొట్టుకున్నారు. Viral Video
థానెలోని సెంట్రల్ మైదాన్ వద్దకు ఆ బస్సు వచ్చిన సమయంలో మంటలు అంటుకున్నాయి.