Home » Maharashtra
నువ్వెవరు నన్ను అడగటానికి అంటూ టీచర్ తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అంతే, ఇద్దరూ కొట్టుకున్నారు. Viral Video
థానెలోని సెంట్రల్ మైదాన్ వద్దకు ఆ బస్సు వచ్చిన సమయంలో మంటలు అంటుకున్నాయి.
తీవ్రంగా భయానికి లోనైన దంపతులు ఈ దారుణం గురించి బయటికి చెప్పేందుకు భయపడ్డారు. అయితే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు షేర్ డిమాండ్ చేశాడు. అందుకు భర్త నిరాకరించడంతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో, ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్పులు జరిపారని అధికారి తెలిపారు. తుపాకీ కాల్పులు విన్న అతని కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చి తలుపు తెరిచారని, వెంటనే గైక్వాడ్ తన మేనల్లుడిపై కాల్పులు జరపడంతో అతని ఛాతీకి గాయం అయ
పశ్చిమ కనుమల్లో అత్యంత భయంకరమైనవిగా పరిగణించే 'కలవంతిన్ దుర్గ్' గురించి ఎప్పుడైనా విన్నారా? చూడటానికే భయాన్ని కలిగిస్తున్న ఈ ప్రదేశంలో చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం చేరడం పట్ల షిండే వ�
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
టమాటాల ధరలు పెరిగటం వల్ల రైతన్నలకు మంచే జరిగింది. టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులవుతున్నారు. రైతన్న బాగుంటే పంట మరింతగా బాగుటుంది. టమాటాలు రైతన్నల మొహంలో చిరునవ్వులు పూయిస్తున్నాయి.