Home » Maharashtra
ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ బిచ్చగాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడట.. అతను భారతీయుడట.. ముంబయిలో ఉంటాడట.. ఆశ్చర్యపోతున్నారు కదా.. అతని ఆస్తుల విలువ తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.
మహారాష్ట్రలో పొలిటికల్ హీట్
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్పవార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు
శరద్ పవార్ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్ పవార్ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎ�
అందుకే మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మహారాష్ట్రలో మొదట ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ.. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు..