Home » Maharashtra
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్.. తనను మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతల నుంచి తప్పించాలని బహిరంగంగా కోరారు. అంతటితో ఆగక, పార్టీలో తనకు ఎలాంటి పాత్రనైనా కేటాయించాలని బుధవారం పార్టీ నాయకత్వానికి అజ
Viral Video : బంకు సిబ్బంది కానీ ధైర్యం చేసి మంటలు ఆర్పివేయకపోయుంటే ఊహించని రీతిలో ఘోర ప్రమాదమే జరిగేదన్నారు పోలీసులు.
ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. "ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమ�
షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్ప�
ఈరోజుల్లో కూడా వెట్టిచాకిరీ ఘటనలు కనిపిస్తున్నారు. మనుషుల్ని పశువుల్లా కట్టేసి పనులు చేయించుకుంటున్న అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఇనుప గొలుసులతో బంధించి బావులు తవ్విస్తున్నారు కాంట్రాక్టర్లు.
ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.
Viral Video : ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. భయాందోళన చెందారు. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
పొలిటికల్ కార్టూనిస్టుగా జీవనం ప్రారంభించిన థాకరే.. పదేళ్లకు సొంతంగా పత్రిక ప్రారంభించారు. ముంబాయిలో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవారు. చాలా వివాదాస్పమైన నాయకుడు థాకరే. ఎప్పుడూ చాలా కోపంగా మాట్లా
తీవ్ర గాయాలతో ఆమె ఆటో నుంచి దిగి పరిగెత్తడానికి ప్రయత్నించిందని, అయితే, అక్కడే కళ్లు తిరిగి పడిపోయి, మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.