Home » Maharashtra
దీపావళి సందర్భంగా సరదా కోసం అపార్ట్మెంట్లోకి రాకెట్లు ప్రయోగించాడో వ్యక్తి. కింది నుంచి కాల్చిన రాకెట్లు నేరుగా అపార్టుమెంట్లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారిలో 22 మంది త్వరలోనే బీజేపీలో చేరుతారని సామ్నా పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ పత్రిక శివసేన పార్టీకి చెందిన పత్రిక అని తెలిసిందే.
నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అ�
శివసేన రెండుగా చీలిన అనంతరం అప్పటి వరకు కామన్ ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లు-బాణాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. అలాగే ఇరు కూటములకు పార్టీ పేర్లను గుర్తులను కేటాయించింది. ఉద్ధవ్ థాకరే కూటమికి ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే’ అని పేరుతో పాటు
2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసే�
బీజేపీ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీ 159 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత థాకరే గ్రూపు 153 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పా�
సాధారణంగా మనుషులకు ఆస్తిపాస్తులుంటాయి. ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు వంటి ఆస్తులుంటాయి. కానీ జంతువులకు, పక్షులకు కూడా సొంతంగా ఆస్తులున్నాయనే విషయం తెలుసా? ఓ గ్రామంమంలో పావుల పేరున కోట్ల రూపాయలు విలువ చేసే భూములున్నాయి. అలాగే మరో గ్రామంలో క�
విద్యార్థిని పట్ల ఓ ఆటోడ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేసి ఆటోతో ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన పార్టీకి ‘రెండు కత్తులు.. ఒక డాలు’ గుర్తు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ఆయన పార్టీకి ‘బాలసాహెబాంచి శివసేన’ అనే పేరును ఈసీ కేటాయించింది.
మహారాష్ట్రలో థానే జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు.