Home » Maharashtra
థాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర 65వ రోజు
సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్ వరకు కొనసాగనుంది. 150 రోజుల్ల�
ఈ విషయమై బాధితుడి నుంచి కేసు తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచార సాంకేతిక శాఖ సహాయం తీసుకుని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తం డబ్బు కోల్పోయిన ఆ వ్యాపారవేత్త పేరు మాత్రం బయ
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ గత సెప్టెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారు నడిపిన డా.అనహితపై కేసు నమోదు చేశారు.
శాలిమార్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్ వెనుక ఉండే లగేజ్ కంపార్టుమెంట్లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
పిల్లాడితో కలిసి ఓ తల్లి రైలు ఎక్కాలనుకుంది. రైలులో ప్రయాణికులు నిండిపోయి ఉండడంతో డోర్ వద్ద అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆ తల్లీకుమారుడు రైలులోకి వెళ్లలేక ఒక్కసారిగా రైలు-ప్లాట్ ఫాం మధ్య ఉండే ఖాళీ స్థలంలో ఇరుక్కోబోయార
మహారాష్ట్ర సముద్ర తీరంలో కొత్తగా ‘వాటర్ ట్యాక్సీ’ సర్వీసు ప్రారంభమైంది. ముంబైలో మజ్గావ్లోని డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్(డీసీటీ) నుంచి రాయగఢ్ జిల్లా అలీభాగ్ సమీపంలోని మండ్వా జెట్టి వరకు మంగళవారం ‘నయన్-11’ అనే వాటర్ ట్యాక్సీ తొల
ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్స్ తయారీ, ఈ-మొబిలిటీ ఉత్పత్తులు/భాగాలు మొదలైన యూనిట్లను కలిగి ఉంటుందట. ప్రస్తుతం 297.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 482.85 కోట్
మహారాష్ట్ర నుంచి అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సిన టాటా-ఎయిర్ బస్ విమానాల తయారీ ప్రాజెక్టు గుజరాత్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే విమర్శలు గుప్పించారు. షిండే ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి వ�