Home » Maharashtra
టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఒకరినొకరు తిట్టుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘటన గత బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగింది.
మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు దావూద్ ఇబ్రహీం సోదరితో సంబంధాలున్నాయని కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారా ఈడీ అధికారులు.
రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయటానికి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వేసే పద్మవ్యూహాన్ని దాటుచుకుని కాంగ్రెస�
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై గ్రామస్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులతో చితకబాదారు. సాధువులను కారులోంచి బయటకు ఈడ్చి మరీ కొట్టారు.
డోరు తీయడం ఆలస్యమైనందుకు ఒక క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్పై, అతడి కుమారుడిపై దాడికి పాల్పడిందో బృందం. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.
థానె పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంపై చెట్టు కూలడంతో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి జరిగింది.
‘‘టీచర్లకు నాన్-టీచింగ్ (బోధనేతర) పనులు అప్పగిస్తున్నట్లు నాకు అనేకమైన ఫిర్యాదులు, అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో తప్ప టీచర్లకు ఇక నుంచి బోధనేతర పనులు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సంబంధిత విభా
పోలీసు డ్యూటీలో ఉంటే, అతడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. పోలీసు ఇంట్లోకి చొరబడ్డ దొంగలు రూ.10 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు.
మరికొద్ది రోజుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. షా ఇప్పటి నుంచే పార్టీకి దిశానిర్దేశం ప్రారంభించారు. 150 స్థానాలు లక్ష్యంగా (మిషన్ 150) పని చేయాలని, ఫలితాలు సాధించాలని రాష్ట్ర పార్టీ విభాగానికి సూచించారు. ప్రజలు మ�
ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక అందించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు.