Home » Mahesh Babu
టైటిల్ చూసి షాక్ అయ్యారా.. ఇది అక్షర సత్యం. ట్విట్టర్ వేదికగా భరత్ అనే నేను సినిమాను ఏకిపారేస్తున్నారు వాహనదారులు. హిందీ వాళ్లు అయితే మరీనూ.. ట్రాఫిక్ చలాన్లను పెంచటం వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ ఉందని.. వాళ్ల వల్లే ఇంతింత ఫైన్స్ పెంచారని అంటున్�
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ గారాల పట్టి సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య ఇద్దరు కలిసి మట్టి గణపతుల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించారు. మీరు కూడా మట్టి గణపతుల్ని చేసుకుని పూజించండి అంటూ మెసేజ్ ఇస్తున్నారు. వీరిద్ద�
అమెజాన్ అడవుల్లో 15రోజుల పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్దమవుతోంది. వేళాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని దాటికి కాలి బూడిదవుతున్నాయి. దీంతో దగ్గరలోని ప్రాంతాలు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నయి. అంతేకాదు ఈ ఏడాదిలో ఇప్పటికే అమ�
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ తొలి 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.40కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పూజా హెడ్గే హీరోయిన్గా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన మహర్షి సినిమా సూపర్హిట్ కావడంతో ఆదివారం(12 మే 2019) సక్సె
మహర్షి సినిమా విడుదలవుతున్న సందర్భంగా మహేష్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ నెటిజన్స్ని ఆకట్టుకుంటుంది..
మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు కలకలం రేగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫైళ్లను చెక్ చేస్తున్నారు.
ఏషియన్ సంస్థతో కలిసి గచ్చిబౌలిలో మహేష్ నిర్మించిన లగ్జీరియస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్లో ఎవెంజర్స్ చూసిన తర్వాత, అక్కడి స్టాఫ్ మహేష్తో కలిసి ఫోటోలు దిగారు..
మల్టీ స్టారర్ కథ దొరికితే ఎన్టీఆర్, రామ్ చరణ్తో సినిమా చేస్తా : మహేష్ బాబు..
రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి అన్నాడు..
పోకిరి, బిజినెస్ మెన్ లాంటి హిట్స్ ఇచ్చిన పూరీని ఎలా మర్చిపోతావ్? అంటూ మహేష్ని నిలదీసారు నెటిజన్లు..