Home » Mahesh Babu
మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
రండి బాబూ రండి ఇదే మా ఆహ్వానం అంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నా.. తెలుగు హీరోలు మాత్రం బాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నో చెప్పేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబైతే అప్పట్లోనే బాలివుడ్ కి వెళ్లడం
ఒకసారి మిస్సయింది.. రెండోసారి కూడా మిస్సయింది.. మూడో సారి అస్సలు మిస్ కాకూడదని గట్టిగా పిక్సయ్యాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆరు నూరైనా..అనుకున్న టైంకి మహర్షి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదండోయ్ ప్రిన్స్..ప్రమోషన్స్ లో స
‘మహర్షి’ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్బాబు అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్�
టాలీవుడ్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’ మైనపు విగ్రహం ఆవిష్కరితమైంది. కొండాపూర్లోని AMB సినిమాస్ మల్టిప్లెక్స్ ఇందుకు వేదిక అయ్యింది. ‘మేడమ్ టుస్సాడ్స్’ (సింగపూర్) మ్యూజియం నిర్వాహకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా మహేష్ ఫ్యాన్స్ కోసం ఇక్కడ �
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న సినిమా ‘మహర్షి’కి సంబంధించి ఏ అప్డేట్ వస్తుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు ఈ క్రమంలో మహేష్ బాబు భార్య నమ్రత విడుదల చేసిన రెండు ఫోటోలను ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నార
ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్.. ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్. కానీ ఆగిపోయింది. రంగస్థలం సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్లో సుక్కూ తర్వాతి సినిమా ఉంటుందని �
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భరత్ అనే నేను వంటి సూపర్ హిట్ సినిమా తరువాత మహేష్ నటిస్తున్న సినిమా కావట
హైదరాబాద్ : ఏఎంబీ సినిమాస్ మల్టి ప్లెక్స్ ధియేటర్లలో సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను సినీనటుడు, ధియేటర్ యజమాని మహేష్ బాబు ‘వినియోగదారుల సంక్షేమనిధి’కి చెల్లించారు. మల్టీ ప్లెక్స్ సినిమా థియేటర్ కా�
100 రూపాయలలోపు టికెట్ ధరపై GSTని 18 నుంచి 12శాతం స్లాబ్ లోకి తీసుకొచ్చింది. అయితే మహేష్ బాబు మల్టీఫ్లెక్స్ అయిన AMB మాత్రం తగ్గించిన జీఎస్టీ ధరలను అమలు చేయలేదు