-
Home » Mahesh Kumar Goud
Mahesh Kumar Goud
ఆ కీలక పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ..! ఏంటా పోస్టులు? రేసులో ఉన్నదెవరు?
ఈ పోస్టులో గతంలో పని చేసిన వారందరూ ఇప్పుడు కీలకమైన పోస్టులో ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రాగానే..
స్థానిక ఎన్నికల తర్వాత క్యాబినెట్లో మార్పులు పక్కానా? బీసీ మంత్రి ఏదైనా రాష్ట్రానికి ఇన్చార్జ్గా వెళ్లబోతున్నారా?
ఇప్పటికే తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ వంటి నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చింది ఏఐసీసీ.
కొత్తగా ఇద్దరికి చోటు.. ఒకరిద్దరిపై వేటు? వారు వీరే? తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళన ఎప్పుడంటే?
క్యాబినెట్ బెర్త్ ఖాయమని భావించాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారట.
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్: మంత్రివర్గ ప్రక్షాళన.. తెర వెనుక ఏం జరుగుతోంది?
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మంత్రివర్గంలో కీలక మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, ఆశావహుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణ మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త సంవత్
తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?
మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతులు కీలక భేటీ.. భట్టి, మహేశ్ కుమార్గౌడ్ కూడా.. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు.
రోజుకో ఇష్యూ.. సీఎం, పీసీసీ చీఫ్ జోక్యం చేసుకున్నా తెగని పంచాయితీ.. అక్కడితో ఆగకుండా..
ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలను, ఇతర నేతలను..కొండా సురేఖపైకి ఎగదోశారని భావిస్తున్నారట.
Minister Seethakka: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క
"వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్ను కోరాను" అని అన్నారు.
కొత్త టర్న్ తీసుకున్న వరంగల్ ఎపిసోడ్.. మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు ఫిర్యాదు.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేశారని తెలిపిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ సమస్యను
కలకలం రేపుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్.. సీఎం ఆదేశాలతో వెంటనే అడ్లూరితో మాట్లాడిన టీపీసీసీ చీఫ్
"నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను" అని అడ్లూరి తెలిపారు.