Home » Mahesh Kumar Goud
బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాం. రాష్ట్రపతిని కూడా కలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి.
కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు.
గాంధీ భవన్ ముందు నిరసన చేస్తున్న మహిళా నేతలను రూమ్ లో బంధించి తాళం వేశారు సిబ్బంది.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్పై మహేశ్ కుమార్ గౌడ్ రియాక్షన్
వచ్చే రోజుల్లో బీసీ సీఎం అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.
రాష్ట్రంలో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అంశంపై వివరించారు.
రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా పని చేయాలన్నారు.