Home » Mahesh Kumar Goud
ఈ పోస్టులో గతంలో పని చేసిన వారందరూ ఇప్పుడు కీలకమైన పోస్టులో ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి రాగానే..
ఇప్పటికే తెలంగాణకు చెందిన వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ వంటి నేతలకు కీలక బాధ్యతలు ఇచ్చింది ఏఐసీసీ.
క్యాబినెట్ బెర్త్ ఖాయమని భావించాకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారట.
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మంత్రివర్గంలో కీలక మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, ఆశావహుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణ మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త సంవత్
మంత్రులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు.
ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలను, ఇతర నేతలను..కొండా సురేఖపైకి ఎగదోశారని భావిస్తున్నారట.
"వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్ను కోరాను" అని అన్నారు.
మంత్రి పొంగులేటిపై ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ తనకు ఫిర్యాదు చేశారని తెలిపిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈ సమస్యను
"నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను" అని అడ్లూరి తెలిపారు.