Home » Mahesh Kumar Goud
ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పులు జరిగాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది.
ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు.
గెలుపు కోసం వడపోత చాలా అవసరం. అంకిత భావం, లాయల్టీ కూడా పరిశీలిస్తున్నాం. TPCC
కేటీఆర్ అమిత్ షా ని కలిసి వారికీ అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకని విమర్శించారు.
హారితహారంలో ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలు, కేసీఆర్ చెప్పేవన్నీ వాస్తవాలైతే సమగ్ర విచారణకు ఆదేశించాలని మహేష్ కుమార్గౌడ్ డిమాండ్ చేశారు.
మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని అన్నారు. మళ్ళీ గడీల పాలన కొసాగుతోందన్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కలవడం మంచి పరిణామమని చెప్పారు.
గతంలో ఒక ఊపుఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు.
ఈసారి కూడా గెలిచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త హ్యాట్రిక్ కొడతారా? అసలు.. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఎమ్మెల్యే పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏమంటున్నారు?
Hyderabad Dog Attack: గత సంవత్సరం 80 వేల మంది కుక్క కాటుకు గురయ్యారు. కేటీఆర్.. గచ్చిబౌలి, కోకపేట్ చూపించి ఇదే అభివృద్ధి అంటున్నారని..