Home » Mahesh Kumar Goud
మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ, ముఖ్యమంత్రి కనుసన్నలలోనే జరుగుతుందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.
సీనియర్ నేత జీవన్ రెడ్డితోనూ ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకుంటానన్నారు.
ఏ సమస్య వచ్చినా తన భుజాన వేసుకొని పరిష్కారం చూపుతున్నారు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.
మాజీ మంత్రి కేటీఆర్ తీరు వల్లే అలా కామెంట్స్ చేశారని, అయినా అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు.
మంత్రి కొండా సురేఖ వాఖ్యల మీద ఏఐసీసీ వివరణ అడగలేదని చెప్పారు.
హరీష్ శంకర్ కొండా సురేఖ వ్యాఖ్యలకు, మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్వీట్ చేశారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సమంత, కొండా సురేఖ అంశాన్ని ఇంతటితో ఆపేయండని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని లేకపోతే పరిస్థితి చేయిదాటి..అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ సవాల్ను ఆ పార్టీ యంత్రాంగం ఎలా అధిగమిస్తుందనేది చూడాల్సివుంటుంది. మొత్తానికి నయా పీసీసీ చీఫ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
పెద్ద ఎత్తున వాహనాలు, గుర్రపు బగ్గీలు, ఒంటెలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో..