Home » Mahesh Kumar Goud
కాంగ్రెస్ పెద్దపార్టీ అని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరైనా కావచ్చని అన్నారు.
ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమించినట్లు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
పీసీసీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్గా పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడైంది.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడంతోనే ఆమెకు బెయిల్ వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించారు.
కేటీఆర్, హరీశ్ రావు శకం ముగిసిందని, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతోందని..
పీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు.
పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏం వెలగబెట్టారు? రైతులకు జ్ఞాపక శక్తి లేదని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
Mahesh Kumar Goud: కరవుకు కారణం కాంగ్రెస్ అని కేసీఆర్ మాట్లాడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని అలకబూనిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.