Home » Mainpuri
భార్య పెట్టే చిత్ర హింసల నుంచి బయటపడిన ప్రదీప్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. తన భార్య నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు.
మహిళ తనకు తెలియకుండా చేసిన పొరపాటుకు తన భర్త, ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు ప్రాణాలు తీసింది. అందరికి టీ పెట్టి ఇద్దామని టీ కాచి ఇచ్చింది. కానీ టీపొడి అనుకుని పంటపొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహార పౌడర్ తో టీ కాచి ఇచ్చింది. ఆ టీ తాగిన తన భర్త,ఇద్ద
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారును, లారీ 500మీటర్ల దూరం లాక్కెళ్ళింది.
ఒక పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడి కారును ఢీకొట్టిందో ట్రక్కు. అయితే, అప్పుడే ట్రక్కును ఆపేయకుండా దాదాపు 500 మీటర్లు కారును ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.బీఎస్పీ అధినేత్రి మాయావతి,తన కుమారుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మెయిర్ పురిలో ఎన్నికల ప్రచారంలో ములాయం పాల్గొన్నారు. ఈ సభతో పాతికేళ్ల తర్వా�
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పాతికేళ్ల తర్వాత బద్ధశత్రవులు ఒకే వేదికపైకి వచ్చారు. బీజేపీని ఓడించమే లక్ష్యంగా ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. మెయిర్ పురిలో మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేశారు. వీర
ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.
నగల్ దర్బారీ గ్రామం స్పెషల్ గ్రామంలో 30 కుటుంబాలు పాములు ఎలా పట్టాలో నేర్పేందుకు ఓ స్కూల్ గ్రామస్థులంతా భిక్షాటనతోనే జీవనం పాములతో బెదిరిస్తారు మెయిన్పురి : ఎవరైనా తాము కష్టపడినా..తమ పిల్లలు మాత్రం గొప్పగా బతకాలనీ..తమకంటే ఉన్నత స్థితికి �