-
Home » Mali
Mali
మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్
మాలిలో వంతెన పైనుంచి పడిపోయిన బస్సు.. 31మంది మృతి
ఆఫ్రికా దేశం మాలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ..
US Military Secrets : ఆ ఒక్క అక్షరం దోషం వల్ల అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి,ఆర్మీ సీక్రెట్స్, పాస్వర్డ్లతో సహా లక్షలాది ఈమెయిల్స్
ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అమెరికా (America)కు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఒక్క అక్షరం అమెరికా ఆర్మీ రహస్యాల (US army secrets)తో పాటు పాస్ వర్డ్స్ (Passwords)తో సహా వేరే దేశానికి సెండ్ అయిపోయాయి.
Militant killed 42 soldiers: ఉగ్రదాడిలో 42 మంది మాలి జవాన్లు మృతి
‘‘టెస్సిట్ సమీపంలోని ఆర్మీ యూనిట్లపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు డ్రోన్లు, కార్ బాంబులు, ఇతర పేలుడు పదార్థాలతో దాడికి పాల్పడ్డారు. ఆర్మీ యూనిట్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. అయితే ఈ దాడిలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల�
Mali Terror Attack: బస్సుపై కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఉగ్రవాదులు..32 మంది ప్రయాణికులు సజీవదహనం
మాలిలో ఓ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.ఈ ఘటనలో 32 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
Telangana : దుబాయ్లో నల్గొండ వాసి మృతి
ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన నల్గొండ (Nalgonda) జిల్లా వాసి అనారోగ్యంతో (Health Issues) మృతి చెందాడు. మదార్ గౌడ్ (50) మాలి దేశంలో బోర్వెల్ వాహనాల డ్రిల్లర్గా పనిచేస్తున్నాడు
Mali Road Accident : మాలీలో ఘోర రోడ్డు ప్రమాద41 మంది మృతి
ఆఫ్రికా దేశంలోని మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బస్సు ఢీ కొన్న ఘటనలో 41 మంది మరణించగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Woman Gave Birth: ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన మహిళ
మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.
మూడేళ్ల పాటు మాలిలో సైనిక పాలన
గతవారం మాలిలో సైనికులు తిరుగుబాటు చేయటంతో దేశాధ్యక్షుడు ఇబ్రహీం బొవకా కేటా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తిరుగుబాటు సైనికులు గత మంగళవారం అధ్యక్షుడు కేటా, ప్రధాని బౌబౌ సిజాలను అదుపులోకి తీసుకుని రాజధాని బమాకో దగ్గరున్న ఆర్మీ క్
జిహాదీల ఉగ్రదాడిలో 53 మంది సైనికులు మృతి
సైనిక స్థావరాలపై జిహాదీలు చేసిన ఉగ్రదాడిలో 53మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రదాడి జరిగింది. ఓ మిలిటరీ పోస్టుపై జరిగిన దాడిలో సుమారు 53 మంది సైనికులు మృతి చెందారు. మాలిలోని మేనక ప్రాంతంలో ఉన్న ఒక ఔట్ పోస్ట్న�