Man arrested

    Minor Rape : ముంబైలో మరో దారుణం.. రైల్వే స్టేషన్‌లో బాలికపై అత్యాచారం

    September 12, 2021 / 11:36 PM IST

    ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు..

    Black Market : బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్ల దందా..వ్యక్తి అరెస్ట్‌

    June 10, 2021 / 12:15 PM IST

    కరోనా, బ్లాక్‌ఫంగస్‌తో నానా అగచాట్లు పడతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతూన్న కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనా కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమరాయుళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో హైదరా�

    Eluru police held Nellore Man : మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

    March 28, 2021 / 06:03 PM IST

    మహిళలకు మాయమాటలు చెప్పి వారితో పరిచయాలు పెంచుకుని వారికి మత్తు బిళ్లలు ఇచ్చి వారివద్ద నగలు,నగదు తీసుకుని పరారయ్యే చంద్రబాబు అనేవ్యక్తిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

    కీసర ఏసీబీ కేసులో మరో ఆత్మహత్య, ఉరేసుకున్న ధర్మారెడ్డి

    November 8, 2020 / 12:01 PM IST

    Keesara Bribe ACB case, Dharma Reddy Suicide : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. కోటికి పైనే లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎమ్మార్వో నాగరాజు.. ఈ మధ్యకాలంలోనే జైల్లో సూసైడ్ చేసుకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే.. ఇదే కేసులో మరో

    భార్యను ఇంటికి రప్పించేందుకు 3 సంవత్సరాల కొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి

    October 10, 2020 / 09:31 AM IST

    Man Arrested For Kidnapping : భార్యను ఇంటికి రప్పించేందుకు సొంత కొడుకునే కిడ్నాప్ చేయించాడో ఓ తండ్రి. తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారని Tathawade ప్రాంతానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. 30 సంవత్

    విడాకులు తీసుకున్న మహిళలే అతని టార్గెట్..ఏం చేస్తాడంటే

    September 6, 2020 / 11:41 AM IST

    DIVORCE MATRIMONY : విడాకులు తీసుకున్న మహిళలే అతని టార్గెట్. వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ..మగ్గులోకి దించుతాడు. వివాహం చేసుకుంటానని నమ్మిస్తాడు. ఖరీదైన బహుమతులు పంపించాలని తప్పుడు కారణం చెబుతూ..వారి నుంచి డబ్బులు దండుకొనేవాడు. ఖాతాలో డబ్బులు జమ కాగ

    అయోధ్య తీర్పు: ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్

    November 9, 2019 / 03:13 AM IST

    అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే దేశమంతా హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుండగా.. ఉదయం 10గంటల 30ని�

    వీడెవడండి బాబూ : ఓటు వేశాక శబ్దం రాలేదని ఈవీఎం పగలగొట్టాడు

    May 6, 2019 / 05:45 AM IST

    బీహార్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. ఓటు వేశాక బీప్ శబ్దం రాలేదని ఓ ఓటర్ కి తిక్కరేగింది. కోపంతో ఊగిపోయిన అతడు ఈవీఎంపై ప్రతాపం చూపించాడు. ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలైంది. చాప్రాలోని 133వ నెంబర్ పోలింగ్

10TV Telugu News