Home » man
మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయి. అమాయకులు ఉన్నంత కాలం
వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అటువంటి వాటికి జోలికి
ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ చెవి
ఆడపిల్లకు ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ కరువైంది. అయిన వాళ్లే కామంతో కళ్లు మూసుకుపోయి కాటేస్తున్నారు. లైంగిక దాడులకు తెగబడుతున్నారు. నమ్మించి మోసం చేసి తమ కామవాంఛలు తీర్చుకుంటున్నారు. మరదలిపై కన్నేసిన ఓ బావ, ఆమెని అనుభవించేందుకు దారుణానిక�
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూసేశారు. చాలా
పకడ్బందిగా లాక్ డౌన్ అమలవుతున్నా…ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు అంతమంది వలస కూలీలు ఎలా వచ్చారు ? అనే విషయంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. వీరిని రెచ్చగొట్టారని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అ�
భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ఈ గడువు ముగియబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. కేసులు అధికమౌతుండడంతో లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..లాక్ డౌన్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు