Home » man
కరోనా ఎంతో మంది జీవితాలను దూరం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఈ మహమ్మారితో వేలాది మంది మృత్యువాత పడుతున్నాయి. ఎన్నో హృదయ విదాకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుండెపోటుతో వచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్ర
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఓ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్(COVID-19)సోకినట్లు నిర్థారణ అయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 700మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చ�
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గావించబడ్డాడు. స్నేహితుడు అతని గొంతుకోసి హత్య చేశాడు.
విలువలు, సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. తమ సుఖం కోసం భర్తని భార్య, భార్యని భర్త మోసం
కేరళ రాష్ట్రంలో మంగళవారం(మార్చి-3,2020) జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అన్ని పెళ్లిళ్లాగా అయితే దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ పెళ్లి కాదు. నిజమైన ప్రేమను తెలిపిన పెళ్లి ఇది. ప్రేమ అందం, ఆస్తులు, కులం, �
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు
విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసుల సహాయంతో పట్టుకున్న విజయ్ టీమ్..
మహిళలు స్నానం చేస్తున్న సందర్భంలో వీడియోలు తీసి పైశాచికానందం పొందుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవలే పలు ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లయిన ఓ యువకుడు ఇలాగే చేసి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కొండాపూర్ ప్రాంతంలో చోటు చేసుకు
కరోనా భయం మాములుగా లేదు కదా. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. వేల సంఖ్యలో మృతి చెందుతుండగా..చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దగ్గినా, తుమ్మినా ఇప్పుడే పెద్ద తప్పుగా భావిస్తున్నారు. తమకెదు�
భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా