Home » man
మూగ జీవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ఘటన ఇది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే. మూగ జీవే కదా.. పాపం అనే ముందు కాస్త ఆలోచన
మనుషులు కుక్కల తర్వాత అంతగా ప్రేమించగల జంతువు ఏదైనా ఉందంటే అది ఏనుగు మాత్రమే. ఒకసారి వాటితో స్నేహం చేయటం మెుదలుపెడితే ఎంతో ప్రేమిస్తాయి. అలాంటిదే థాయ్ లాండ్ లో ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు వీడియో సోషల
మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �
టెక్సాస్ లోని ఓ వ్యక్తి కుక్క ఆహారాన్ని మాత్రమే 30 రోజుల నుంచి తింటున్నాడు. కుక్క ఆహారాన్ని తినడం ఎందుకు.. అనేదేగా మీ సందేహం!! ఆ పుడ్ ఎందుకు తీసుకుంటున్నాడంటే.. టెక్సాస్ లోని మెయిన్ స్టర్ లో కుక్కల ఆహారాన్ని తయారు చేసే మిల్లింగ్ కంపెనీ యజమ�
తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన
విమానాశ్రయాల్లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన వీడియో సోషట్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్ హాల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు, వారి మధ్యలో కూర్చున్న ఓ వ్య
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిదపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో జీహర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. అయితే.
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల యువకుడు గ్యాంగ్ రేప్ కు గురయ్యాడు. నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది
పుదుచ్చేరిలో ఉల్లిపాయల్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టేశారు. ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి మరి. దీంతో ఉల్లిపాయలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ క్రమంలో పుదుచ్చేరిలోని రంగపిళ్లై వీధిలో ఓ వ్యాపారి ఉల్లిపాయ�