Home » man
పెళ్లి మండపానికి రావాల్సిన పెళ్లికొడుకు ఆలస్యంగా వచ్చాడని ఓ పెళ్లి కూతురు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. శనివారం (డిసెంబర్ 7)న ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలోని నంగల్జత్ గ్రామంలో ముహూర్తానికి రావాల్సిన పెళ్లికొడుకు నాకొద్దంటూ మరో �
ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి భార్య మీద కోపంతో, ఆమె కుటుంబంపై పగ పెంచుకుని నలుగురిని చంపేశాడు. అనంతరం ఉన్మాది చివరికి ఉరి వేసుకుని చనిపోయాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా క�
బావిలో పడిపోయిన నెమలి కోసం ప్రాణాలకు తెగించించి దిగాడు ఓ యువకుడు. అది తమిళనాడు రాష్ట్రంలోని ఓ వ్యవసాయ బావి. బావిలో 30 అడుగుల లోతు వద్ద నీరు ఉన్న్ ఆ బావిలో ఎన్నో పాములు ఉన్నాయి. ఈత వచ్చినవారు కూడా ఆ బావిలో దిగాలనే సాహసం చేయరు.అందులో ఉంటే పాములకు �
ఉత్తర ప్రదేశ్ మిరాట్లోని బేగం బ్రిడ్జ్ దగ్గర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద రయ్ మంటూ దూసుకొచ్చేశాడు. అతడ్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఫైన్ వేశారు. ఫెనాల్డీ డబ్బులు కట్టామన్నారు. �
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.
భార్య ప్రేమ కోసం ఓ భర్త విడాకులు ఇవ్వబోతున్నాడు. ఇది సినిమా కాదు. నిజం. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన మహేశ్ భార్య సంగీత ప్రేమ కోసం విడాకులు ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లాడు. సినిమాను తలపించే ఆ కథ గురించి తెలుసుకుందాం.. సంగీతకు ఏడేళ్ల క్రి
సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుం
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం పలు చిత్ర విచిత్రమైన ఘటనల గురించి వింటున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఫైన్ పడుతుంది. ఈ విషయం తెలిసిందే. కానీ బైక్ ను నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి పోలీసులు రూ1000 ఫైన్ వేసారు పోలీసులు. పైగా ఆ బైకుకు ఇం�
చెవి పోటుతో హాస్పిటల్కు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ న్యూస్ తెలిసింది. అతిని చెవిలో బొద్దింక.. కాదు బొద్దింకల కుటుంబం ఉందని తెలిసింది. లబోదిబోమని డాక్టర్లు బతిమాలుకుని చికిత్స చేయించుకుని బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. హూయాంగ్ అనే జిల్లా�
విజయనగరం జిల్లా సాలూరులో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజే ఓ లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నా.. రెండేళ్ల కూతురి కనీస అవసరాలను సైతం తీర్చలేకపోతున్నా అనే బాధతో అతడీ పని చేశాడు.