Home » man
తన భార్యను కాపురానికి పంపించటంలేదనే కోపంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం అన్నబొట్లవారి పాలెంలో చందు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన భార్యను తీసుకొచ్చి కాపురానికి వస్తానని చెప్పే వరకూ టవర్ దిగేది లే�
చదివింది ఏడో తరగతి. విప్రోలో టీం లీడర్గా పని చేస్తున్నట్లు మాటలతో నమ్మించేస్తాడు. సూటు, బూటు వేష భాషలతో కనికట్టు చేసేస్తాడు. అతని చూస్తే..నిజంగానే చెబుతున్నాడని అనిపిస్తుంది. తన పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తాడు. ఇతని మోసాలకు
హైదరాబాద్లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. వాకింగ్కి వచ్చిన వ్యక్తిపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు.
హైదరాబాద్ లాలాపేటలో దారుణం జరిగింది. అక్కపై కోపంతో ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కను చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆస్తి వివాదంలో అక్కపై కోపం పెంచుకున్న
కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.
ఢిల్లీ జూలాజికల్ పార్క్లో హై డ్రామా నెలకొంది. జూలోని సింహం బోనులోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. సరదాగా వెళ్లాడో, లేక తెలీక వెళ్లాడో కానీ బీహార్కి చెందిన రెహాన్ ఖాన్ అనే 28 సంవత్సరాల వ్యక్తి సెప్టెంబరు 17, గురువారం మధ్యా
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు.
అతడో దొంగ.. ఎప్పటిలానే ఆ రోజు కూడా దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అక్కడో కారు ఉంది. కారులో విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి అతడి ముఖమే పగిలిపోయింది. రోడ్డు పక్కన నిలిపిన కారు అద్దాలను ఇటుకతో బ్రేక్ చేయబోయాడు. దురదృష
ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.