Home » man
కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపై�
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాప�
నేను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్సనల్ సెక్రటరీని అంటూ కేంద్రమంత్రి గడ్కరీ వ్యక్తిగత సిబ్బందికి కాల్ చేసి తన స్నేహితుడి బదిలీ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయాలని కోరిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు అభిషేక్ ద్వివేది. నేను అమిత్
3 6.3 బిలియన్ డాలర్ల(47వేల 365 కోట్లు) విలువైన ప్రైవేట్ ఐల్యాండ్(ద్వీపం)ను ఒక యూరోపియన్ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ఐల్యాండ్ ను సందర్శించకుండానే అయన దీన్ని కొనుగోలు చేశాడు. రిపోర్ట్ ల ప్రకారం… ఐర్లాండ్కు నైరుతి దిశల
మంబైలో దారుణం జరిగింది. క్యాన్ లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓ వ్యక్తి చేసిన పని సంచలనంగా మారింది. క్యాన్ లో పెట్రోల్ నింపేది లేదని బంకు సిబ్బంది చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, బతికున్న విషపూరిత పాముని తీసుకొచ్చి బంకు మహిళా యజమాని రూమ�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి �
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశ�
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో పది రోజుల నుంచి బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు చికిత్స చేయాలని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆ ఆస్పత్ర
షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ
భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అనుకున్నాడు. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా వైరస్ ను చక్కగా వాడుకుని వారిని అంతమొందించాలని పథకం పన్నాడు. కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో జ