Home » Mancherial
భూ ప్రకంపనలతో మంచిర్యాల షెకయింది. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది
మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జాపుర్ మండలం ఇందారం చెక్ పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బైక్ ను పాల వ్యాను ఢీకొంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వర్షం పడుతున్న సమయంలో భార్యభర్తలు బైక్ పై వెళ్తుండగా పిడుగు పడింది.
ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న భూక్యా నరేష్ ఇంటివద్ద షర్మిల దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. నరేష్ తండ్రి, భూక్యా శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల తమ ఇంటికి రావద్దని తెలిపారు.
వరుడు చిరునవ్వులు చిందిస్తూ...చూస్తుండగా...బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన బొమ్మన రాజన్న అనే వ్యక్తి అఫ్ఘానిస్తాన్లో చిక్కుకున్నాడు.
ఆయుధాలు అమ్ముతాం, హత్యలు, కిడ్నాప్లు చేసి పెడుతాం అంటూ..యూ ట్యూబ్ లో వెల్లడించడం..దీనిని చూసిన ఓ వ్యక్తి అతడిని సంప్రదించడం...ఇద్దరు మహిళలను దారుణంగా...చంపేశాడు. జంట హత్యల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
కరోనా రోగుల పట్ల కొందరు వ్యక్తులు వివక్షత చూపుతున్నారు. ఇంట్లో వారికి కరోనా వస్తే జాగ్రత్తగా చూసుకోకుండా దూరం పెడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు
online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా