Home » Mancherial
online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులకు జలకళ నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల 11 గే
Telangana Crime : 5 రూపాయల ఫ్యాక్షన్ విన్నాం. 10 రూపాయల కోసం హత్య చేసుకోవడం చూశాం. ఇప్పుడు 30 రూపాయల కోసం హత్య జరిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అదీ… కన్నకొడుకుని 30 రూపాయల కోసం చంపేయడం విస్మయానికి గురిచేస్తోంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. �
నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అం
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళతో చనువుగా ఉంటూ ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆటోడ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని వేమనపల్లి మండలంం సూరారం గ్రామానికి చెందిన రస్ పెల్లి మధు ఆటో నడుపుకుంటూ �
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి
ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ఆ ప్రాంతంలో నేడు ఎర్ర జెండాలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల పాటు తమ పట్టును నిలబెట్టుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఉనికిని కోల్పోయే
మహిళలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మార్పు లేదు. లైంగిక