Home » manda krishna madiga
DK Aruna: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదని అన్నారు. ఇచ్చిన మాటను..
చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ చేరితే ఆయనకు టికెట్ ఇచ్చారు. కానీ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చేరితే మాత్రం అతడికి టికెట్ ఇవ్వలేదు.
మా మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. 4 పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి.
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీని పట్టుకుని భోరున విలపించారు.
సుదీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలన్న మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి. కానీ అమలు చెయ్యడం లేదు. సుప్రీంకోర్టు న్యాయం చేయాలి. Manda Krishna Madiga
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు.
ఉండవల్లి శ్రీదేవికి తాము అండగా ఉంటామని మంద కృష్ణ మాదిగ భరోసా ఇచ్చారు. శృతి మించితే ప్రతిఘటన తప్పదని వైసీపీ నాయకులను హెచ్చరించారు.
నిపుణులైన వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హత్యకు పరోక్షంగా సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 12వ తేదీ కనిపించకుండాపోతే 14వ తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు.