Home » Mandadam
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..
వివాహేతర సంబంధం నేపధ్యంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మృతురాలి కుమార్తె ఆరోపించటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్
పోలీసులు, అధికారులు, నేతల వ్యవహారాన్ని గుర్తు పెట్టుకుంటున్నా..అన్నింటికి బదులు ఇస్తాం..సీఎం జగన్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో..అంతే ఫాస్ట్గా రాజకీయంగా కనుమరుగువుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బాబు వ్యతిరేకిస్తున్న స
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత
అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు గ్రామాలు అట్టుడికిపోతున్నాయి. సంక్రాంతి పండుగ దగ్గరకొస్తున్న తరుణంలో పండుగ సందడికి బదులు నిరసనలతో అట్టుడిపోతోంది అమరావతి ప్రాంతం. పోలీసులు బూట్ల శబ్దాలతో..గ్రామస్థులు నినాదాలతో..నిరసనలు..ఆందోళనలు..నినా�
మా ఊళ్లో మా గ్రామ దేవతకు పూజలు చేసుకునే హక్కు కూడా మాకు లేదా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు సడెన్ గా ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటీ? అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మందడంలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవా�
మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలోని మహిళలు. మందడం గ్రామ దేవత ‘పోల�
బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్ రావు, ఇతర నేతలు మాట్లాడుతున్నారు.. బ�
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలో డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) వీరారెడ్డి నిరసన చేస్తున్న నిరసనకారుల కాళ్లమీద పడ్డారు. దీంతో రైతులు ఇదేంటీ ఇదేం పని అంటూ అడ్డుకున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీ రాజధాని అమరావతి ప�
శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే..మహిళలపై పోలీసులు అలా ప్రవర్తిస్తారా ? తాళిబొట్లు తెంచారు..గాజులు లాక్కొన్నారు..ఆడోళ్లకు రక్షణ లేదా..మహిళా కమిషన్ ఏం చేస్తోంది..తమను పట్టించుకోరా ? రాజధానికి అవసరం పడుతుందని భావించి భూములు ఇచ్చాం..రోడ్డెక్కే పర�