ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష
ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో మోసాలు ఎక్కువ అవుతున్నాయి. పలానా స్టార్స్ డేట్స్ ఇప్పిస్తాము అంటూ, మోడలింగ్ అవకాశాలు కలిపిస్తామంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. టాలీవుడ్ లో రోజుల వ్యవధిలో రెండు మోసాలు వెలుగు చూశాయి. టాలీవుడ్ హీరోయిన్ అనుష్
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్.............
టాలీవుడ్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన వార్తతో అందరూ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది.
టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్స్గా థమన్, మణిశర్మ, కోటి తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారు అందించిన సాంగ్స్ ఎలాంటి చార్ట్బస్టర్స్గా....
మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘ఆచార్య’ మూవీ సెకండ్ సాంగ్ అప్డేట్..
నిన్న ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో మహతి స్వర సాగర్ వివాహం నిరాడంబరంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది.
మెగాస్టార్ సినిమా అంటే పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి.ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమాల్లో గొప్ప గొప్ప సాంగ్స్ వచ్చాయి. చిరంజీవి చాలా సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు.
ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మహతి స్వర సాగర్ కి నిన్న గాయని సంజన కలమంజతో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ‘నారప్ప’ సినిమా చూసి, వెంకటేష్తో పాటు మూవీ టీంని అభినందించారు..