Home » manmohan singh
కొవిడ్ వ్యాక్సినేషన్ సంఖ్య పెరిగిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీపై విమర్శలకు దిగింది. పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 17కోట్ల మందికి వేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ పోస్టర్ వాడలేదు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకొని గురువారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా సోకి సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు
Obama On Manmohan Singh : భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కురిపించారు. ఆయన అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అంటూ కొనియాడారు. A Promised Land పేరిట ఒబామా పుస్తకం రాశారు. ఈ బుక్ లో ప్రపంచంలోని పలు దేశ�
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో ఎక్కువగా వృద్దులు ఉన్నారు. పెద్ద�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, HD దేవేగౌడ
2012 డిసెంబర్ 16 భారత దేశ చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన రోజు. ఆశలే ఊపిరిగా సాగిన ఓ యువతి పట్ల ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించిన రోజు. కదులుతున్న బస్సులో నిర్భయ పట్ల కర్కషంగా ప్రవర్తించిన రోజు. ఇంతకీ అసలు ఆరోజు ఏం జరిగింది? 2012 డిసెంబర్
అతి త్వరలో మూడు విషయాల వల్ల భారత్ పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోతున్నట్లు మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు,ఆర్థికవ్యవస్థ మందగమనం,గ్లోబల్ హెల్త్ ఎపిడమిక్ ద్వారా త్వరలో భారత్ పెద్ద అపాయాన్ని ఫేస్ చేయబోతు�