manmohan singh

    మోడీ సర్కార్ చేతకానితనం వల్లే ఆర్థికమాంద్యం: కక్షపూరిత రాజకీయాలు మాని ఎకానమీపై దృష్టిపెట్టండి

    September 1, 2019 / 12:45 PM IST

     ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కనబెట్టి…ఈ సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి  వివే

    మన్మోహన్ కి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ

    August 26, 2019 / 05:26 AM IST

    మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. CRPF భద్రతను మన్మోహన్ కు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.&

    జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

    August 24, 2019 / 02:22 PM IST

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను మన్మోహన్,సోనియా,రాహుల్ ఓదార్చారు.  అరుణ్

    టీటీడీ బంగారం తరలింపుపై నివేదిక రెడీ

    April 23, 2019 / 02:08 PM IST

    అమరావతి: టీటీడీకి చెందిన బంగారం తరలింపు వ్యవహారం పై ఏర్పాటైన  మన్మోహన్ కమిటీ తన నివేదికను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అందచేసింది. 2019 ,ఏప్రిల్ 17 వ తేదీన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేంపట్టులో పంజాబ్ నేషనల్  బ్యాంకు నుంచి తరలిస్తు�

    కాంగ్రెస్ ఆఫర్ తిప్పికొట్టిన మన్మోహన్ సింగ్

    March 11, 2019 / 10:45 AM IST

    భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంజాబ్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు అక్కడ నుంచి పోటీ చేయాలని కోరిందట.

    మండిపడ్డ మన్మోహన్ : బడ్జెట్ ఎన్నికల తాయిలం

    February 1, 2019 / 10:41 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బడ్జెట్ ను ప్లాన్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.ఈ

    1947లో జరిగింది పెద్ద తప్పే : గురుగోవింద్ స్మారక నాణేలు విడుదల

    January 13, 2019 / 10:36 AM IST

    గురుగోవింద్ సింగ్ జయంత్సోవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం(జనవరి13,2019) ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మోడీ స్మారక నాణేలను విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తదితర సిక్కు ప్రముఖులు హాజరైన

10TV Telugu News