Home » manmohan singh
2013 జులైలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేయాలని,ఒకవేళ తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సదరు ప్రజాప్రతినిధి దానిని హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికి కూడా అనర్�
దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ �
పేరుకు రెండు వేర్వేరు (1991-2020) దశాబ్దాలు.. కానీ, ఈ రెండింటి దశాబ్దాల్లోని పరిస్థితుల మధ్య పొలికలు ఒకేలా కనిపిస్తున్నాయి. దశాబ్దాల క్రితం జరిగిన అదే సంఘటనలు పునరావృతం కాబోతున్నాయా? ఒకప్పటి పరిస్థితులను తలపించేలా కొత్త ఏడాది ఉండబోతుందా? 1991 ఏడాది ప
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్,తృణముల్,సీపీఐ(ఎం)వంటి పలు పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పలుచోట్ల ఆయా పార్టీ నాయకుల
1984 సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహాలు తీసుకుని ఉంటే ఆ అల్లర్లే జరిగేవి కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని మాజీ ప్రధాని మన్మోహన్ ప్
మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు.మోడీ సర్కార్ తొలి ఐదేళ్లలో ఆర్థికవృద్ధికి చెపట్టాల్సిన ఎలాంటి చర్యలు తీ
ఓ వైపు దేశంలో ఆర్థికమాంద్యం నెలకొందంటూ వార్తలు వినిపిస్తుంటే,అలాంటిదేమీ లేదు అంతా బాగానే ఉందంటూ కేంద్రప్రభుత్వం నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్న సమయంలో దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారాన్ భర్త పరకాల ప్రభాకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం
కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాన మంత్రి మోడీని కాదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు పాక్ ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ప్రాముఖ్య�
INX మీడియా కేసులో తమ సహచరుడు పి చిదంబరం నిరంతర నిర్బంధం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి చిదంబరం తీహార్ జైలులోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ �
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లారు. తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కలుసుకుని పరామర్శించారు. చిదంబరంకు పార్టీ అండగా ఉందని చెప్పాలనే వాళ్లు జైలుకు వెళ్లి కలిసిన�