Home » manmohan singh
90 ఏళ్ల కురువద్ధుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వచ్చి ఓటు వేయటంపై ప్రతీపక్షాలు, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అనారోగ్య పరిస్థితిలో కూడా మాజీ ప్రధానిని పార్లమెంట్ లో వీల్ చైర్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ కు మాత్రమే దక్కుతుంది అంట�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్ ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ను గెలిపించాలని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)కు సెలవులు మంజూరు చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మన్మోహన్ కి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార
అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు.
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
తీవ్ర జ్వరం,నీరసంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే.
తీవ్ర జ్వరంతో ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పరిస్థితి నిలకడగా వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గిందని, కొంచం నీరసంగా ఉందన్నారు వైద్యులు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఊరట కల్పిస్తూ ఏ రోజుకైనా ప్రభుత్వం ప్రకటన చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మరోసారీ నిరాశే ఎదురైంది.