Home » Maoist party
కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు ..
గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు.
నగ్జల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.
రెండేళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
చత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్మా తప్పించుకున్నాడు. హిడ్మా సేఫ్ అనే విషయాన్ని దృవీకరిస్తు మావోయిస్టు పార్టీ ఫోటోను..లేఖను విడుదుల చేసింది.
చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె లేఖ విడుదల చేసింది. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. స్వచ్ఛందంగానే మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నానని లేఖలో పే�
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో బాధపడుతూ మృతి చెందాడని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మావోయిస్టు పార్టీ స్పందించింది. హరిభూషణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధిక
ఏపీ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలపై మావోయిస్టు పార్టీ ఏవోబీ జోనల్ కార్యదర్శి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించవని బహిరంగలేఖలో విమర్శించారు.
ఆపరేషన్ ప్రహార్లో భాగంగా తమపై భద్రతా బలగాలు డ్రోన్ దాడులు చేశాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ