Home » Markets
kilo of onion Rs 110 : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్లో కిలో ఉల్లి ధర 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దిశగా నాన్స్టాప్గా ఉల్లి ధర పరుగులు పెడుతోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ ఆ పర�
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగ�
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41 పాజిటివ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో ఈ వైరస్ కేసులు పెరగడంతో సెకండ్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముడవ స్టేజ
మారదు లోకం..మారదు కాలం..దేవుడు దిగి రాని..ఏమైపోనీ..ఒక సినిమాలోని పాట…ప్రస్తుతం..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అచ్చంగా ఇది సరిపోతుంది..ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది..ప్రజలు నిబంధనలు పాటించండి, చేతులెత్తి దండం పెడుతున్నాం..అంటూ తెలుగు రాష�
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో చేసిన బడ్జెట్ ప్రసంగం..పెట్టుబడిదారు సెంటిమెంట్ ను నిలబెట్టడంలో పెయిల్ అయింది. పెట్టుబడిదారుల మనోభావాలను ఎత్తివేయడంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకటనలు విఫలమయ్యాయి. సెన
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్. ఇప్పటికే చైనాలో వందకు పైగా ప్రాణాలు కోల్పోగా ప్రపంచ వ్యాప్తంగా 3వేల మంది బలి అయిపోయారు. దీంతో చైనాకు ఇతర దేశాలకు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. జనవరి 24నుంచి ప్రాణాంతక వైరస్ భయానికి భారత్లోని స్టాక్ మార్కెట్�
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �