Mathura

    బృందావనంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంగీతం మాస్టార్

    September 3, 2020 / 07:53 AM IST

    టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చి బృందావనంలో నివాసం ఉంటున్న ఒక సంగీతం మస్టార్ ఉక్రెయిన్ కు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ లోని కరాచీ కి చెందిన ఆనంద్ కుమ�

    యుమున ఎక్స్ ప్రెస్ పై ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం

    August 30, 2020 / 08:27 AM IST

    ఓ ప్రైవేటు బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై అత్యాచారం జరిపాడు. యమున ఎక్స్ ప్రెస్ పై ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఈ బస్సులో కొద్ది మంది మాత్రమే ప్రయాణీకులున్నారని, మంత్ టోల్ ప్లాజా వద్దకు చే�

    మథుర, కాశీ దేవాలయాలు కూడా విముక్తి పొందాలి

    August 5, 2020 / 07:52 PM IST

    అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అయోధ్య విషయంలో హ

    35 ఏళ్ల తర్వాత తీర్పు : 11 మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదు

    July 23, 2020 / 06:34 AM IST

    ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�

    కరోనా భయం….విదేశీ భక్తుల రాకపై ఇస్కాన్ నిషేధం

    March 6, 2020 / 09:10 AM IST

    భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్‌స్‌నెస్ (ISKcon) సంచలన నిర్ణయ

    నడిరోడ్డుపై హై డ్రామా: కారుకు నిప్పంటించి..తుపాకీతో కాల్పులు 

    September 26, 2019 / 10:08 AM IST

    రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు.

    మృత్యుంజయుడు : బోరు బావి నుండి తల్లి ఒడికి

    April 14, 2019 / 01:26 AM IST

    బోరు బావిలో పడిపోయిన బాలుడిని NDRF బలగాలు క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. బోరు బావి నుండి తల్లి ఒడికి చేరాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో  తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NDRF సిబ్బందికి వారు అభినందనలు తెలియచేశారు. చికిత్స నిమిత్తం బాలుడిన�

    “ప్రధాని ఉజ్వల్ యోజన” పేదలకు ఎలా అందుతుందో చూశారా

    April 9, 2019 / 02:37 PM IST

    ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి హేమమాలిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎప్పటకప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఓ �

    హేమమాలినిపై సెటైర్లు: చాపర్ లో వచ్చి ‘కోత’లు 

    April 7, 2019 / 04:34 AM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి..నేతలంతా వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మధుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హేమమాలిని గోధువ పంటల్ని కోసిన ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె అత్యంత ధనవంతురాలైన రైతుఅని..పంటల�

    సినిమా సెట్ కాదండీ : కొడ‌వ‌లి చేత‌బ‌ట్టిన హేమామాలినీ

    April 1, 2019 / 07:30 AM IST

    సార్వత్రిక ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. ఓటర్ల నాటి పసిగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

10TV Telugu News