Matti Manishi

    రొయ్య రైతుకు కష్టాల కాలం.. రొయ్యల సాగులో అధిక నష్టం

    December 15, 2023 / 04:52 PM IST

    Aqua Farmers Problems : ఆక్సిజన్‌ లోటు తలెత్తినచోట్ల హడావుడిగా పట్టుబడులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని సాగుదారులు చెబుతున్నారు. అయితే మార్కెట్ లో ధరలు కూడా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం.. లాభాల బాటలో కృష్ణా జిల్లా రైతు..

    December 7, 2023 / 03:58 PM IST

    Natural Farming Success Tips : ఆహారం విషతుల్యం అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం తినాలన్న దిగులే. అధిక దిగుబడుల కోసం పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాలు వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు హాని జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజసిద్ధంగా ప�

    జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు

    December 4, 2023 / 03:45 PM IST

    Zero Budget Farming : జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌లో రైతులకు అందుబాటులో ఉండే స‌హ‌జ‌సిద్ధ ప‌దార్థాలైన ఆవు మూత్రం, పేడతో త‌యారు చేసిన ఎరువుల‌ను మాత్రమే వాడుతుంటారు.

    గేదెల పునరుత్పత్తిలో.. మెళకువులు

    November 30, 2023 / 12:11 PM IST

    కొన్ని పశువుల్లో ఎద లక్షణాలు బలహీనంగా ఉండి పైకి కనిపించవు. ఈ సమస్య పాలిచ్చే గేదెలలో అధికంగా ఉంటుంది. ఆహారంలో లోపం వలన అండాశయం సక్రమంగా వృద్ధి చెందక పశువులు సకాలంలో ఎదకు రావు.

    పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి

    November 29, 2023 / 11:01 AM IST

    చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.

    ఏడాదికి రూ. 5 లక్షల నికర ఆదాయం.. స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం

    November 23, 2023 / 05:14 PM IST

    తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చ�

    పెట్టుబడి తక్కువ, సమయం తక్కువ.. లాభాలు పూయిస్తున్న బంతిపూలసాగు

    November 21, 2023 / 05:00 PM IST

    తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. రైతన్న ఇంటికి లాభాల పూలబాట వేస్తున్నది. అందుకే చాలా మంది రైతులు బంతిసాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

    వరి పైరులో చీడపీడల నివారణ.. శాస్త్రవేత్తల సూచనలు

    November 20, 2023 / 06:00 PM IST

    మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. ఈ చీడపీడలను సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.

    ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

    November 20, 2023 / 05:00 PM IST

    ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల దశను పట్టి వాటిని రకరకాల చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. దీనికి తోడు రైతులు విచక్షణ రహితంగా ఎరువుల వాడకం కూడా వీటికి అనుకూలంగా మారాయి.

    మిర్చి పంటపై తెగుళ్ల దాడి.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు

    November 19, 2023 / 06:00 PM IST

    సాధారణంగా మిర్చి పైరుకు నాటిన 60 రోజుల తర్వాత తెగుళ్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు ఏర్పడటం.. నాట్లు కూడా చాలా వరకు ఆలస్యమయ్యాయి. అంతే కాదు  మొక్కలు నాటిన 30 రోజులకే చీడపీడలు, వైరస్‌లు దాడి చేసి మిర్చి పంటను పీల్చ�

10TV Telugu News