-
Home » me too
me too
క్యాస్టింగ్ కౌచ్ పై మిర్చి మాధవి సంచలన ఆరోపణలు.. ప్రకాష్ రాజ్ సినిమా అని ఫోన్ చేసి..
సీనియర్ నటి మిర్చి మాధవి(Mirchi Madhavi) రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా కాస్టింగ్ కౌచ్ వల్ల తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకుంది.
Revathy Sampath : సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన రేవతి సంపత్ ఎవరంటే..!
దక్షిణాది సినీ ప్రముఖులపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో రేవతి సంపత్ పేరు మారుమోగిపోతోంది..
Revathy Sampath : దక్షిణాది సినీ ప్రముఖులపై నటి రేవతి సంపత్ షాకింగ్ కామెంట్స్..
దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు.. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి..
Me Too: దర్శకుడికి సమన్లు..
Me Too – Payal Ghosh – Anurag Kashyap: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై ల�
Me Too: వాళ్లను నగ్నంగా నిలబెట్టకపోతే నేను మా నాన్న కూతురినే కాను..
Me Too – Payal Ghosh: నటి పాయల్ ఘోష్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ను తనను బలవంతం చేయబోయాడంటూ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో చాలామంది పాయల్ కంటే అనురాగ్కే మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇతర హీరోయిన్లు ఒకరిద్దరు తాము ఎదుర్కొన్న లైంగిక �
అనురాగ్ కశ్యప్ నన్ను బలవంతం చేయబోయాడు-పాయల్ ఘోష్ షాకింగ్ కామెంట్స్..
Payal Ghosh Sensetional Comments on Anurag Kashyap: తనపట్ల ఓ దర్శకుడు అనుచితంగా ప్రవర్తించాడనే విషయాన్ని ఇటీవల వెల్లడించిన నటి పాయల్ ఘోష్ దర్శకుడి పేరు చెప్పలేదు. ఇప్పుడు తనను బలవంతం చేయబోయింది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింద�
డ్రగ్స్ తీసుకునే హీరోలు ఎవరో నాకు తెలుసు.. ఆ డైరెక్టర్ నాకు పోర్న్ చూపించాడు..
Payal Ghosh talks about drugs in Bollywood: యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతలో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రియా చక్రవర్తి అరెస్ట్ కావడం, విచారణలో ఆమె 25�
మహిళలను దేవుడే కాపాడాలి : చౌకీదార్ ఎంజే అక్బర్ పై నెటిజన్లు ఫైర్
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎం.జే అక్బర్ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్ భీ చౌకీదార్ అన�
మీ టూ ఉద్యమం : జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్
పరువునష్టం దావా కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిల్ లభించింది. సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఢిల్లీ హైకోర్టు 10వేల రూపాయల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మార్చి-8న ఉంటుందని కోర్టు తెలిపింది. ఏప్రిల్-10న కోర్టులో మరోసారి హా�
కామోష్.. నెటిజన్స్ ఆటాడుకుంటున్నారుగా!
మీటూ గురించి కామెంట్సే చేసి, విమర్శలు ఎదుర్కొంటున్నాడు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ కమ్ పొలిటిషియన్ శత్రుఘ్న సిన్హా.