Home » MEALS
ఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.
ఇప్పుడంతా ఎవరిదారిన వారు టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని భోజనాలు చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేచోట నేలపై కూర్చుని కలిసి భోజనాలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడటమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఒకటి గాల్లో ఎగురతున్న విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది.
బీజింగ్లో ఉన్న 22 మిలియన్ మందిని కొవిడ్-19 రిస్క్ నుంచి తప్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన వారి నుంచి ఇన్ఫెక్షన్లు చైనాలో వ్యాప్తి చెందకుండా ఉండాలని..
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.
కరోనా సంక్షోభంతో పర్యాటకపరంగానే కాదు.. హాస్పిటాలిటీ (ఆతిథ్య) రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.. కరోనా భయంతో బయటకు వచ్చేవారు కరువై నష్టాల బాటలో నడుస్తున్నాయి.. కరోనా దెబ్బకు కుంగిపోయిన హాస్పిటాలిటీ సెక్టార్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు వినూత్
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.
న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జ�