-
Home » MEALS
MEALS
గ్యాస్ రేట్ల దెబ్బ.. హాస్టల్స్ లో మెనూలు మారిపోయాయ్.. ఓనర్ల కొత్త మెనూ
March 11, 2026 / 06:05 PM ISTLPG పై ఆధారపడటం తగ్గించుకోవాలని పీజీలు, హాస్టళ్ల యజమానులకు అసోసియేషన్ సూచించింది. బదులుగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వాడాలంది.
Right Order to Eat Your Food : భోజనంలో ముందుగా ఏది తినాలి? ఏది తినకూడదు?
August 9, 2023 / 05:25 PM ISTఇండియాలో ఏ వేడుకలో అయినా భోజనంలో ముందుగా స్పైసీ ఫుడ్ పెడతారు. చివర్లో స్వీట్లు సెర్వ్ చేస్తారు. ఇలా చేయడం సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక కారణాలున్నాయి.
Eating sitting on the floor : నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
August 9, 2023 / 04:43 PM ISTఇప్పుడంతా ఎవరిదారిన వారు టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని భోజనాలు చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేచోట నేలపై కూర్చుని కలిసి భోజనాలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడటమే…
Viral Video : విమానంలో సప్లై చేసిన భోజనంలో పాము తల
July 27, 2022 / 08:37 PM ISTఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఒకటి గాల్లో ఎగురతున్న విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఫ్లైట్ అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది.
Olympic Bubble Robots: ఒలింపిక్ బబుల్లో ప్లేయర్లకు రోబోలే అన్నీ
February 7, 2022 / 02:56 PM ISTబీజింగ్లో ఉన్న 22 మిలియన్ మందిని కొవిడ్-19 రిస్క్ నుంచి తప్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన వారి నుంచి ఇన్ఫెక్షన్లు చైనాలో వ్యాప్తి చెందకుండా ఉండాలని..
Sunny Leone : కరోనా కష్టకాలంలో సన్నీ లియోన్ గొప్పమనసు.. 10వేల మంది వలసకూలీల కడుపు నింపుతోంది
May 6, 2021 / 06:32 PM ISTపని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు…
రెస్టారెంట్లను ఆదుకోవడానికి బ్రిటన్లు 10కోట్ల సార్లు బైటకెళ్లి తిన్నారు!
September 4, 2020 / 05:38 PM ISTకరోనా సంక్షోభంతో పర్యాటకపరంగానే కాదు.. హాస్పిటాలిటీ (ఆతిథ్య) రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.. కరోనా భయంతో బయటకు వచ్చేవారు కరువై నష్టాల బాటలో నడుస్తున్నాయి.. కరోనా దెబ్బకు కుంగిపోయిన హాస్పిటాలిటీ సెక్టార్ ను తిరిగి…
కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం
March 22, 2020 / 12:41 PM ISTకరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధించేందుకు అందరూ తమ తమ…
ఐదేళ్లుగా ఏసీ రూమ్ ల్లోనే రూ.10కే భోజనం పెడుతున్న రజనీకాంత్ వీరాభిమాని
February 14, 2020 / 06:45 AM ISTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.
రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఫుడ్ పాయిజన్
April 7, 2019 / 11:47 AM ISTన్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఆదివారం(ఏప్రిల్-7,2019) ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 20మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైనవారిలో చిన్నారులు కూడా ఉన్నారు.అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వైద్యసాయం అందించేందుకు రైలుని జార్ఖండ్ లోని బొకారో స్టేషన్…