-
Home » Medaram
Medaram
కోవా బన్ వలీకి అండగా నిలిచిన ఏపీ మంత్రి.. బన్ తినడమే కాదు ఆ సాయం కూడా..
చిరు వ్యాపారాలు చేసుకునే వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.
Medaram Jatara 2026: మేడారానికి లక్షలాది మంది.. ఆ ప్రధాన రాహదారిపై 5 కి.మీ.కు పైగా ట్రాఫిక్ జామ్
గంటల తరబడి ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ అధికారులులేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మేడారం జాతరలో జబర్దస్త్ రచ్చ రవి.. ఫ్యామిలీతో కలిసి అమ్మవార్లకు మొక్కులు..
జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ రచ్చ రవి మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి మొక్కులు సమర్పించుకొని దర్శనం చేసుకున్నారు. రచ్చ రవి మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెల వద్ద దిగిన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు తన సోషల్ మీడియా�
మేడారం మాస్టర్ ప్లాన్.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. ఫొటోలు చూడండి..
మేడారం ఆలయ మాస్టర్ప్లాన్కు సంబంధించిన ఫొటోలను చూడండి..
మేడారం వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్న రేవంత్ రెడ్డి.. ఫొటోలు చూశారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం మేడారంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించారు. తన మనవడితో కలిసి రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.
తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు గ్రీన్సిగ్నల్
జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ చరిత్రలో తొలిసారి.. వనదేవతల సన్నిధిలో తెలంగాణ మంత్రివర్గ భేటీ.. ప్రత్యేక ఏర్పాట్లు.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
Telangana Cabinet : వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కొండా సురేఖకు మరో షాక్.. పొంగులేటి అప్పర్ హ్యాండ్... కోమటిరెడ్డి శాఖకు ఫుల్ పవర్స్..
Konda Surekha - Ponguleti : మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విబేధాల తర్వాత వరుస షాక్ లు తగులుతున్న ...
మేడారం మహాజాతర పరిసమాప్తం.. వన దేవతలు గద్దెలను విడిచే సమయంలో వర్షం
Medaram: మేడారంలో వర్షం పడింది. దీంతో ఈ పరిణామాన్ని శుభ సూచకంగా భావిస్తూ భక్తులు జయజయ ధ్వనాలు చేశారు.
అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై