Home » Media
తెలంగాణ ఆర్టీసీ పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
విశాఖకు మహర్దశ పట్టబోతోంది..అన్ని ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది..ప్రతి ఇంటి అభివృద్దే సీఎం జగన్ ధ్యేయం..ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం మీడి�
ప్రియుడితో కలిసి కన్నతల్లినే అత్యంత దారుణంగా హతమార్చిన కీర్తిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ ఉదంతంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనేక కోణాలు వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా మద్య
YSR రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించిన విషయాలను ఏపీ మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వాల సహాయం ఉన్నా..
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తు
దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన స్వీట్.. మైసూరు పాక్.. ఈ స్వీట్ మాదంటే మాది అంటూ కన్నడిగులు, తమిళులు ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తున్నారు. అసలు పేరులోనే మైసూరు ఉందని, అటువంటప్పుడు తమిళులు మైసూర్ పాక్ మాది అంటూ అనడం కరెక్ట్ కాదని కన్నడిగులు అ�
ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భ
బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�
భారత్లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతుందిని ‘‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’’ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2019 ఏడాదికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా భారత్కు 140వ ర్యాంకును ఇచ్చింది. భార�
ఏపీ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల్లో ఈవీఎం మొరాయింపులు, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుందని.. టీడీపీకి వేస్తే వైసీపీకి ఓటు పడుతుందని.. ఈవీఎంల్లో తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట