Media

    పుల్వామా దాడి సమాచారం ఆరు రోజుల ముందే

    March 24, 2019 / 01:37 PM IST

     పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్‌పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై ఆయన మ

    మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

    March 20, 2019 / 05:03 AM IST

    వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుపై ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగా మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే వాదన వినిపిస్తున్న తరుణంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్

    అమ‌ర జ‌వాన్ భార్య ఆగ్ర‌హం : ఫేస్ బుక్ లో కాదు సైన్యంలో చేరి యుద్ధం చెయ్యండి

    March 3, 2019 / 03:19 PM IST

    దేశ‌భ‌క్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి త‌ప్ప ఫేస్ బుక్ లో కాద‌ని ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గామ్ లో గ‌త వారం  ఎంఐ-17 వీ5 చాపర్‌ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�

    మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన అభినందన్

    March 1, 2019 / 04:41 PM IST

    పాకిస్తాన్ కబంద హస్తాల్లో చిక్కి భారత ప్రభుత్వం చొరవతో చిట్టచివరకు భారత్ చేరుకున్న ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. పాకిస్తాన్ వర్గాలు అభినందన్ ను శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి వాఘా-అట్టారీ సరిహద్దు ప్ర�

    నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

    February 28, 2019 / 05:26 AM IST

    నన్ను ఎవడూ ఏమీ పీకలేరు అంటూ బిగ్ బాస్ 2 విజేత కౌశల్ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై రెస్పాండ్ అయ్యాడు. తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా

    జయరాం కేసు : నిజం ఒప్పేసుకున్న రాకేష్

    February 15, 2019 / 06:29 AM IST

    జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్‌లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనే�

    గీత దాటొద్దు : అసెంబ్లీ సెషన్స్‌లో మీడియాకు లక్ష్మణరేఖ

    January 14, 2019 / 02:07 PM IST

    హైదరాబాద్ : మీడియా ప్రతినిధులు ఇకమీదట అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి అవకాశంలేదు. లాబీ పాస్‌లుంటే లాబీల్లోనే ఉండాలి. మీడియా పాయింట్‌ పాస్‌లుంటే మీడియా పాయింట్‌ దగ్గరే ఉండాలి. గతంలో లాగా మంత్రులు, ఎమ్మెల్యేలతో చిట్‌చాట్‌ చేయడం ఇకపై క

10TV Telugu News