Home » Media
lawyer Vamanrao couple murder : లాయర్ వామన్రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు స్పందించారు. కాంగ్రెస్ కుట్రలకు మీడియా తోడయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్రావు దంపతుల హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? పోలీసులు దర్యాప్తు చేస్తు�
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
CP Anjanikumar introduces the Boinapally kidnappers to the media : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ..మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 19కి చేరింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం (జనవరి 17, 2021)న కిడ్నాపర్లను మీడియా ముందు �
Radhe Shyam Film : రాధేశ్యామ్ వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. అని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్. ఇంకెప్పుడు వచ్చేది..? వస్తాడని చూసి చూసి ఇప్పటికే విసుగొచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ . ఒక పక్క అదిగో ఇదిగో అంటూ సినిమా మీద హైప్స్ పెంచే ప్రయత్నం చేస్తున్న రా
జర్నలిస్ట్లకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్ కో విధించింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీక�
Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మీడియాకు
Bollywood Strikes Back: యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో నెపోటిజం అనే అంశం తెరపైకి వచ్చింది. అది కాస్తా డ్రగ్స్ కేసుకు దారితీసింది. నెపోటిజంపై స్టార్ కిడ్స్ ను సోషల్ మీడియాలో ఏకిప
Rhea Chakraborthy got angered when media surrounded: సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో విచారణకు హాజరు అయిన రియా చక్రవర్తికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె ఏకంగా అధికారుల కారునే మోచేత్తో గట్టిగా గుద్దింది. డీఆర్డీవో కార్యాలయంలో జరుగుతున్న సీబీఐ విచారణకు రియా నేడు హాజరు కావలసి ఉ�
మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవ
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.