Media

    వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించిన పుట్ట మధు..

    February 20, 2021 / 08:42 PM IST

    lawyer Vamanrao couple murder : లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు స్పందించారు. కాంగ్రెస్‌ కుట్రలకు మీడియా తోడయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్‌ చేస్తుందా? పోలీసులు దర్యాప్తు చేస్తు�

    సింఘు బోర్డర్ లో టెన్షన్, రైతులపై రాళ్లు విసురుతున్న స్థానికులు

    January 29, 2021 / 02:18 PM IST

    farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�

    బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆ నలుగురే కీలకం

    January 17, 2021 / 06:22 PM IST

    CP Anjanikumar introduces the Boinapally kidnappers to the media : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ..మరో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 19కి చేరింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదివారం (జనవరి 17, 2021)న కిడ్నాపర్లను మీడియా ముందు �

    రాధే శ్యామ్ వచ్చేది ఎప్పుడో

    January 6, 2021 / 01:49 PM IST

    Radhe Shyam Film : రాధేశ్యామ్ వస్తున్నాడు.. వచ్చేస్తున్నాడు.. అని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్. ఇంకెప్పుడు వచ్చేది..? వస్తాడని చూసి చూసి ఇప్పటికే విసుగొచ్చేసిందని అంటున్నారు ఫ్యాన్స్ . ఒక పక్క అదిగో ఇదిగో అంటూ సినిమా మీద హైప్స్ పెంచే ప్రయత్నం చేస్తున్న రా

    జర్నలిస్ట్‌లకు అక్రిడిటేష‌న్ కార్డులపై హైకోర్టు స్టేటస్ కో

    January 6, 2021 / 06:25 AM IST

    జర్నలిస్ట్‌లకు మీడియా అక్రిడిటేష‌న్ కార్డుల జారీ వ్యవహారంపై స్టేటస్‌ కో విధించింది హైకోర్టు. కౌంటర్‌ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 25వ తేదీక�

    రైతుల ఆందోళన వెనుక ఎవరున్నారు? మీడియా దర్యాప్తు చేయాలన్న కేంద్రమంత్రులు

    December 10, 2020 / 10:35 PM IST

    Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మీడియాకు

    Bollywood Strikes Back: తిరుగుబాటు మొదలైంది.. బడా బాబులందరూ ఏకమయ్యారు..

    October 12, 2020 / 07:04 PM IST

    Bollywood Strikes Back: యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో నెపోటిజం అనే అంశం తెరపైకి వచ్చింది. అది కాస్తా డ్రగ్స్‌ కేసుకు దారితీసింది. నెపోటిజంపై స్టార్ కిడ్స్ ను సోషల్ మీడియాలో ఏకిప

    రియాకు కోపమొచ్చింది.. అధికారుల కారునే ఒక్క గుద్దు గుద్దింది..

    August 28, 2020 / 07:49 PM IST

    Rhea Chakraborthy got angered when media surrounded: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణకు హాజరు అయిన రియా చక్రవర్తికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె ఏకంగా అధికారుల కారునే మోచేత్తో గట్టిగా గుద్దింది. డీఆర్‌డీవో కార్యాలయంలో జరుగుతున్న సీబీఐ విచారణకు రియా నేడు హాజరు కావలసి ఉ�

    పేదలకు డబ్బులివ్వండి…మీడియాలో గొప్పలు చెప్పుకుంటే కష్టాలు తీరవు : రాహుల్

    August 26, 2020 / 05:04 PM IST

    మోడీ సర్కార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. మీడియా ద్వారా గొప్పలు చెప్పడం వల్ల పేదల కష్టాలు తీరవంటూ కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. పేదలకు డబ్బును పంచి, పారిశ్రామిక వేత్తలకు పన్నులను తగ్గించడం మానుకోవ

    సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్

    August 12, 2020 / 06:25 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.

10TV Telugu News