Home » meerut
టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా తమ వాహనాలు స్లో అయ్యాయని చెప్పారు. అంతలోనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందన్నారు.
‘ఫిట్ ఇండియా’సందేశంతో..జిమ్ లో ప్రధాని మోడీ ఎక్సర్ సైజ్ లు చేశారు. 71 ఏళ్ల వయస్సులో మోడీ కసరత్తులు చేస్తున్న వీడియో వైరల్ గా అవుతోంది.
ప్రస్తుతం కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వ్యక్తులకు రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు. అది కూడా రెండు డోసుల మధ్య వ్యవధి ఉంటుంది. తొలి డోసు తీసుకున్న కొన్ని వారాలకు ర
అమ్మవారికి నైవేద్యంగా గొంతు కోసం రక్తాన్ని సమర్పించింది. కానీ...తీవ్రగాయం కావడం...అనంతరం గుళ్లో ఉన్న గుడి గంటలకు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది.
మీరట్ జిల్లాలోని రోహ్తాలో మహిళకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి ఆమెపై సామూహికి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
ఆ ఇంట్లో ముగ్గురు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మామ, కొడుకు, కోడలు. ముగ్గురు పోలీసు శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. మహిళా పోలీసుగా పని చేస్తున్న కొడలిపై, కామంతో కళ్లు మూసుకుపోయిన మామ, తానూ పోలీసు అనే విషయాన్ని మర్చిపోయి లైంగిక దా
ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోంచి వెళ్లిపోయిందనే ఆగ్రహంతో ఓ అన్న చెల్లెల్ని కిరాతకంగా కాల్చి చంపేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
టీమిండియా సీనియర్ బౌలర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ గురువారం కన్నుమూశారు. 63ఏళ్ల ఆయన క్యాన్సర్తో కొన్నిరోజులుగా పోరాడుతున�
వాళ్లిద్దరూ కవలలు. మూడు నిమిషాల తేడాతో అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రయోజకులూ అయ్యి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టారు. అంతా సంతోషమే నిండిన సమయంలో కరోనా కన్ను ఆ ఆనందమైన కుటుంబం మీద పడింది. అంతే ఆ ఇద్దరు కవల పిల్లలక�
తల్లి లాంటి వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సోదరుడ్ని .. అన్న హతమార్చిన ఘటన మీరట్ లో చోటుచేసుకుంది.