Home » meeting
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
భారత్, చైనా ఉద్రిక్తతలపై రాజ్నాథ్సింగ్ కీలక సమావేశం
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె
ప్రధానితో భేటీకి..కారణం అదేనా..?
రాజస్తాన్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ సహా ట్రబుల్ షూటర్ ఏకే ఆంటోనిలను అధిష్టానం పంపిస్తోంది. ముందుగా అనుకున్నట్టే పైలట్కు రాజస్తాన్ సీఎం పదవిని కట్టబెట్టి పార్టీ అధ్యక్ష పదవికి మరొక వ్యక్తిని చూడ�
గురువారం పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నితీష్, తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పర
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ 26 రాష్ట్రాలకు సంబంధించి రైతు సంఘాల నేతలో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్ని వ్యవసాయం రంగం పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాల పురోగతి గురించి చూడా చర్చించనున్నారు.
బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జన్ పథ్ లో సమావేశం జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అవమానాలు, పిసిసిపై తన అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధ�