Home » meeting
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. ప్రియాంక గాంధీతో మునుగోడుపై సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో �
ఏపీ సీఎం జగన్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశంపై చర్చించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలపై ఆర్కే సింగ్కు వి�
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. వీరిద్దరు భేటీపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిత్ షా అంతటి వ్యక్తి బాలీవుడ్ బాద్ షా ను ప్రత్యేకించి కలవటంపై పెను ఆసక్తిగా మారింది. వీరిద్దరి భేటీ వ�
బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఏపీ విభజన హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని జగన్ ప్రధానికి కోరారు. పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో జగన్ చర్చించారు.
కేసీఆర్ రాకతో మునుగోడు భవిష్యత్ మారనుందా ?
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �
అగ్నిపథ్ పథకం గురించి ప్రధానికి వివరించారు. అగ్నిపథ్ ప్రకటించిన తరువాత తొలిసారి మోడీతో త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు.
జాతీయ పార్టీ ఏర్పాటుపై నిన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. ఇవాళ కొందరు మంత్రులతో సమావేశం నిర్వహించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
ఇటు కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక.. నాటి రాజీవ్గాంధీ నుంచి నేటి మోదీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర �