-
Home » Meg Lanning
Meg Lanning
దాని వల్లే మేం ఓడిపోయాం.. మంచి విషయం ఏంటంటే? హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్..
డబ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) యూపీ వారియర్జ్ చేతిలో ఓటమి పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించింది.
ముంబై ఇండియన్స్ను మళ్లీ ఓడించిన యూపీ వారియర్జ్
మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్లో (WPL 2026) మరోసారి ముంబై ఇండియన్స్ను యూపీ వారియర్జ్ జట్టు ఓడించింది.
దంచికొట్టిన మెగ్ లానింగ్, లీచ్ఫీల్డ్.. ముంబై ఎదుట భారీ లక్ష్యం
డబ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) యూపీ వారియర్జ్ జట్టు ముంబై ఇండియన్స్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది.
జెమీమా రోడ్రిగ్స్ ను స్లెడ్జ్ చేసిన లానింగ్.. పడిపడి నవ్విన స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్.. వీడియో వైరల్
యూపీ వారియర్జ్ కెప్టెన్ మెగ్ లానింగ్ తన మాజీ సహచరురాలు, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు (WPL 2026) వైరల్ అవుతున్నాయి.
చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీ20ల్లో ఏకైక కెప్టెన్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) అరుదైన ఘనత సాధించింది
ట్రోఫీతో పోజులిచ్చిన ఢిల్లీ, బెంగళూరు కెప్టెన్లు
చివరి దశకు చేరుకున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2024, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో రేపు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సారి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లు తలపడనున్నాయి.
కింగ్ ఆఫ్ బాలీవుడ్తో క్వీన్ ఆఫ్ క్రికెట్.. వీడియో వైరల్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు సమయం ఆసన్నమైంది.
DC vs UPW WPL 2023 : ఢిల్లీ చేతిలో యూపీ చిత్తు.. మెక్ గ్రాత్ చెలరేగినా తప్పని ఓటమి
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది.
Meg Lanning: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మెగ్ ల్యానింగ్.. వైస్ కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మెగ్ ల్యానింగ్ను, వైస్ కెప్టెన్గా జెమిమా రోడ్రిగ్స్ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జా�
IND vs AUS Womens Semifinal: టీ20 ప్రపంచ కప్లో కీలక మ్యాచ్.. సెమీస్లో ఆసీస్తో తలపడనున్న భారత్
మహిళల టీ20 ప్రపంచ కప్ - 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఈ మ్యాచ్ జరుగుతుంది.