Home » Meghalaya
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అందుకు ప్రధాన కారణం ఉందట.. పోలీసుల విచారణలో నిందితుడు ఆకాష్ రాజ్పుత్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు.
రఘువంశీని హత్యచేసిన తరువాత ఆధారాలను లభించకుండా సోనమ్ అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆమె తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆమెకు రాజా రఘువంశీతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు.
మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పోలీసులకు ఇప్పటివరకు ఈ వివరాలు తెలిశాయి.
నవదీప్ లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవదీప్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది....
మేఘాలయలోని ప్రసిద్ధి చెందిన ఉమియం సరస్సును సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ సరస్సు పరిశుభ్రతను పరిష్కరించడానికి ఆ ప్రభుత్వం కృత్రిమ మేధస్సును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల వందలాంది మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో కొందరు సీఎం కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది.
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.