-
Home » Meghalaya
Meghalaya
ఇదేం బాదుడు భయ్యా.. వరుసగా 8 సిక్సులు.. జస్ట్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వీడియో చూస్తారా..
మెరుపు బ్యాటింగ్ తో ఆకాశ్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2012లో లీస్టర్షైర్ తరఫున వేన్ వైట్ (12 బంతులు) ఎస్సెక్స్ పై నెలకొల్పిన ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుంది?.. అక్కడ ఇంకో కథ ఉంది..
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అందుకు ప్రధాన కారణం ఉందట.. పోలీసుల విచారణలో నిందితుడు ఆకాష్ రాజ్పుత్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు.
అమ్మ సోనమ్.. ఎంత క్రిమినల్ మైండ్ సెట్..! రాజా రఘువంశీని చంపేశాక ఆధారాలు ఎలా చెరిపేసిందో చూడండి...
రఘువంశీని హత్యచేసిన తరువాత ఆధారాలను లభించకుండా సోనమ్ అనేక ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Honeymoon Case: "అతడిని ఏం చేస్తానో మీరే చూస్తారు" అంటూ పెళ్లికి ముందే హెచ్చరించిన సోనమ్.. అన్నంత పని చేసింది..
ఆమె తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆమెకు రాజా రఘువంశీతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు.
హనీమూన్ కి తీసుకెళ్లి భర్తని చంపించేసిన భార్య.. సుపారీ కిల్లింగ్.. మొత్తం బయటపడిందిలా..
మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
హనీమూన్కు వెళ్లిన ఈ కొత్త జంటకు అసలు ఏమైంది? బండరాయికి చిక్కుకుపోయి కనపడ్డ అమ్మాయి షర్టు... యువకుడు మృతి
పోలీసులకు ఇప్పటివరకు ఈ వివరాలు తెలిశాయి.
అక్కడ షూట్ చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే.. లాక్డౌన్ లో సినిమా కోసం నవదీప్ కష్టం..
నవదీప్ లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవదీప్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
Earthquake : ఈశాన్య రాష్ట్రాలను వణికించిన వరుస భూకంపాలు…ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో భూప్రకంపనలు
ఈశాన్య రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈశాన్య అస్సాం రాష్ట్రంలో అక్టోబర్ 2వతేదీన రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది....
Umiam Lake: మేఘాలయ ముందడుగు.. AI- టెక్నాలజీతో ఉమియం సరస్సులో వ్యర్థాల తొలగింపు
మేఘాలయలోని ప్రసిద్ధి చెందిన ఉమియం సరస్సును సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ సరస్సు పరిశుభ్రతను పరిష్కరించడానికి ఆ ప్రభుత్వం కృత్రిమ మేధస్సును ఆశ్రయించింది.
Meghalaya CM Office : మేఘాలయ సీఎం ఆఫీస్ పై రాళ్ల దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల వందలాంది మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో కొందరు సీఎం కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది.