Home » Meghalaya
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే అలోట్గ్రే క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున
రోంగ్జెంగ్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, సోషల్ మీడియా పోస్టు ఆధారంగా దర్యాప్తు చేసి సంగ్మాను అరెస్ట్ చేశారు. అతడి మీద భారత శిక్షస్మృతిలోని 171-జీ (ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చ
Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్ని�
60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండ�
కొద్ది సేపటి తర్వాత కాన్రాడ్ సంగ్మా దీనిపై స్పందిస్తూ అది ఏ జలపాతమో స్వయంగా వివరించారు. ‘‘ఇది ఫీ ఫీ జలపాతం. ఎవరు సరిగ్గా గుర్తుపట్టారో వారికి అభినందనలు’’ అని సంగ్మా చెప్పారు. ఈ ఫీ ఫీ జలపాతం పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో ఉంటుంది. సీఎం సంగ్మా �
పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ఉందని మీకు తెలుసా? ఈ జలపాతం అందాల వెనుక ఓ పిచ్చి తల్లి బిడ్డ కోసం పడిన వేదన ఉందని తెలుసా..?
జైళ్ల శాఖ ఐజీపీ జేకే మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. జోవాయ్ జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. అండర్ ట్రయల్ ఖైదీలైన వీరిలో ఐదుగురు షాంగ్ పుంగ్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి కాస్త దూరంలోని అడవిలో తలదాచుకున్నారు. చాలా సమయ
మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ రిసార్ట్ లో వ్యభిచార గుట్టు దందా బయటపడింది. రిసార్ట్ పై రైడ్ చేసిన పోలీసులు బాలికలను రక్షించి 73 మంది అరెస్ట్ చేసారు.
వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇటీవలి వరదల కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 70కి చేరింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. అసోంలో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.