Home » Meghalaya
Meghalaya mysterious Mushrooms : పుట్టగొడుగులు. భారతదేశంలో పుట్టగొడుగుల్ని పంటగా పండిస్తుంటారు.వంటల్లో వాడుతుంటారు. వీటిలో చాలా రకాలుంటాయి. కానీ కరెంట్ బల్బుల్లా వెలిగే పుట్టగొడుగుల్ని ఎక్కడన్నా చూశారా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ అలా బల్బుల్లా మెరుపుల�
మేఘాలయాకు చెందిన యువతి లాక్డౌన్ సమయంలో మూడు నెలల పాటు కొలీగ్ ఇంట్లో చిక్కుకుపోయింది. ఈ సమయంలో ఆమెను టార్చర్ పెట్టి వేధింపులకు గురి చేశారు. జనవరిలో ఆ యువతికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో షిల్లాంగ్ నుంచి ఢిల్లీకి వెళ్లింది. ప్రభుత్వం క�
50 సంవత్సరాల మహిళ మేఘాలయలో తన 12వ తరగతి పాస్ అయిపోయానంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. లెక్కలంటే భయమేసి పల్లెటూళ్లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. మేఘాలయ బోర్డ్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (HSLLC), ఆర్ట్స్ స్ట్రీమ్ రిజల్ట్స్ స�
కుక్కల మాంసాన్ని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఉద్యమానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. డాగ్ మీట్ పై నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. దిమాపూర్ మార్కెట్ లో సంచుల్లో కుక్కలను కట్టివేయడం, కుక్కలను విక్రయించడం తది
కరోనావైరస్ (కోవిడ్ -19) కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర, నిత్యావసర సర్వీసులు మినహా అన్ని మూతపడ్డాయి. మద్యం దుకాణాలు సైతం పలు రాష్ట్రాల్లో మూతపడ్డాయి. కానీ, ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ మధ్య మద్యం దుకాణాలన�
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే నోట్లోకి చుక్క పోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా�
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు హోంశాఖ వర్గాలు తెలిపాయి. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘలాయ, అరుణాచల్ ప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారం ఆదివారం, స�
అసోం రగిలిపోతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. అసోం ప్రజలకు ఎలాంటి భయంలేదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పౌ�
ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అం