Home » Members
కరోనా ఎఫెక్ట్ - హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో అత్యవసర సమావేశం ఏర్పాటు..
రాజోల్ సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను కలిశారు. సొసైటీ భూమిని రేవంత్రెడ్డి సోదరులు కబ్జా చేశారని ఆర్డీవోకి వివరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సొసైటీ సభ్యులు ఆర్డీవోకి అందజేశారు. 2016లో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్రెడ్
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR కీలక పాత్ర ఉంది. పార్టీని ఘన విజయం వైపు నడిపించిన కేటీఆర్ 2020, జనవరి 26వ తేదీ రాత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు గ్రాండ్ వెల్ క�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను ఉరి తీయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ప్రియాంక హత్య కేసును నేషనల్ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్కు స్పెషల్ టీమ్ ను కూడా �
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే... ఆదిలాబాద్ జిల్లాలో పాత పాలకవర్గం మాత్రం ఏకంగా గ్రామ పంచాయతీనే విక్రయించింది. భూమితో పాటు పంచాయతీ భవనాన్ని కూడా అమ్మేసుకుంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, నరేశ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అధ్యక్షుడు నరేశ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు హీరో రాజశేఖర్ సిద్ధమయ్యారు. నరేశ్ అన్నింట్లోనూ �
టాలీవుడ్ లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నం�
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును గ్రామస్తులు అడ్డుకున్నారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ సోమవారం రాత్రి ఎమ్మెల్యే �
లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.
మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. పార్టీలో అసంతృప్తుల జాబితా రోజురోజుకి పెరిగిపోతుంది.పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ ఇప్పుడు మరో ఇద్దరు నాయకులు పార్టీని వీ