Men

    అమ్మాయిల మనసును లాక్‌డౌన్ మార్చేసింది…రొమాంటిక్ కాదు, కేరింగ్ మగాళ్లే కావాలంట

    June 7, 2020 / 02:53 PM IST

    కరోనా తెచ్చిన లాక్ డౌన్ తో అమ్మాయిల ఆలోచనల్లో చాలామార్పులు వచ్చాయంట. సింగిల్ గా లేదా ఒంటరిగా ఉండే మహిళలు లేదా యువతుల ఆలోచనలపై లాక్ డౌన్ ప్రభావం గట్టిగానే ఉందట. లాక్ డౌన్ ముందు వరకు తన బాయ్ ఫ్రెండ్ గా ఉండేవాడు అందంగా ఉండాలని,పార్టీకి వెళితే అ�

    పురుషుల్లో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఇదే!

    May 11, 2020 / 10:24 AM IST

    మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఓ యూరోపియన్ అధ్యయనం తేల్చేసింది. పురుషుల్లో కరోనా వైరస్ తీవ్రతకు గల కారణాలను వెల్లడించింది. అందులో పురుషుల్లోని రక్తంలో అత్యధిక స్థాయిలో ఎంజైమ్‌లు ఉండటమే ఇందుకు

    లాక్‌డౌన్‌తో మగవారికి హెయిర్ ‘క్రాఫ్‌’ కష్టాలు

    April 28, 2020 / 02:25 AM IST

    కరోనా వ్యాప్తితో నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అప్పటినుంచి హెయిర్ సెలూన్లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌కు ముందు హెయిర్ స్టయిల్ కోసం సెలూన్లకు పరుగులు పెట్టిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. వెళ్లినా హెయిర్ సె

    breaking news : ఇండియన్ నేవీలో కరోనా

    April 18, 2020 / 05:11 AM IST

    ఇండియాను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవ�

    కరోనా పేషెంట్లలో 76% మగాళ్లు , 24% స్త్రీలు

    April 7, 2020 / 11:49 AM IST

    ప్రభుత్వం సోమవారం వెల్లడించిన కథనం ప్రకారం.. కరోనా పేషెంట్లలో 76శాతం మంది మగాళ్లు అయితే 24శాతం మంది మహిళలు చనిపోయిన వారిలో 73శాతం మంది మగాళ్లు అయితే మిగిలిన వారు మహిళలట. సోమవారానికి 4వేల 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 109 మృతులు సంభవించినట్లు త�

    దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76 శాతం పురుషులే : లవ్ అగర్వాల్ 

    April 6, 2020 / 07:08 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల 67కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలోని మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 1445 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించినట్లు తెలిపారు. 

    కరోనా రోగుల్లో మగవారే ఎక్కువ ఎందుకు ? సిగరేట్స్ పీల్చే వారికి మరింత ప్రమాదమా

    March 30, 2020 / 02:25 AM IST

    కరోనా వైరస్ ఎక్కువగా మగవారినే బలి తీసుకుంటుందా ? మహిళలకు రిస్క్ తక్కువా ? పొగతాగే అలవాటున్న వారికి మరింత ప్రమాదకరమా ? ఇలాంటి డౌట్స్ కొందరి మదిలో మెదలుతున్నాయి. ఎందుకంటే..కరోనా వైరస్ మహమ్మారిన పడి..ఎంతో మంది చనిపోతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రో

    కరోనాతో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువ.. ఎందుకంటే?

    March 28, 2020 / 03:09 AM IST

    కరోనాకు సరిహద్దులు లేవ్.. జాతీ, మత భేదాల్లేవ్.. ప్రతి ఒక్కరికీ సోకుతుంది.. ప్రాణాలు తీస్తుంది.. అయితే కరోనాకు లింగ భేదం మాత్రం ఉందట. అవును మహిళలపై కంటే పురుషులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. కరోనావైరస్ కేసులపై లింగ విభజన డేటాను సమకూర్చడాని�

    తగిన శాస్తి, లాక్‌డౌన్ వేళ రోడ్డుపైకి వచ్చిన వారిని చితక్కొట్టిన పోలీసులు

    March 24, 2020 / 12:31 PM IST

    కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్త

    ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతోందని.. భార్య, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

    February 29, 2020 / 12:13 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్య, ఇద్దరు

10TV Telugu News